Dispute Between YS Bharathi YS Vijayamma: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. ఇడుపులపాయలో వీరిద్దరూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.