Flipkart Diwali Sale: 50 వేల ల్యాప్‌టాప్ కేవలం 10 వేలకే, ఇవాళే చివరి తేదీ

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీవాళి ధమాకా సేల్ చివరి రోజు ఇవాళ. 50 వేల ల్యాప్‌టాప్ కేవలం 10 వేలకే దక్కించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. ఆ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2022, 05:15 PM IST
Flipkart Diwali Sale: 50 వేల ల్యాప్‌టాప్ కేవలం 10 వేలకే, ఇవాళే చివరి తేదీ

ఫ్లిప్‌కార్ట్ దీవాళి ధమాకా సేల్ సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఊహించని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇప్పుడు ల్యాప్‌టాప్ ప్రధానంగా ఆకర్షిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ దీవాళి ధమాకా సేల్ ఇవాళే చివరి రోజు. భారీ డిస్కౌంట్ల లాభం పొందాలంటే..ఇవాళ త్వరపడాల్సిందే. ఎందుకంటే 50 వేల ఖరీదైన ల్యాప్‌టాప్ కేవలం 9890 రూపాయలకే లభించనుంది. RedmiBook 15 Core i3 11th Gen ల్యాప్‌టాప్ ఇది. ఫ్లిప్‌కార్ట్ ఈ ల్యాప్‌టాప్‌ను 27990 రూపాయలకు లిస్ట్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర 51,999 రూపాయలుగా ఉంది. 46 శాతం డిస్కౌంట్ అనంతరం 27990 రూపాయలకు అందుతుంది. 

దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఎక్స్చేంజ్ ధర 18,100 రూపాయలుగా ఉంది. ఒకవేళ ఎక్స్చేంజ్ పూర్తిగా వర్తిస్తే ఈ ల్యాప్‌టాప్ మీకు కేవలం 9890 రూపాయలకే లభించనుంది. 

Also read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News