Agnipath Protests at Secunderabad Railway station: అగ్నిపథ్ పథకం నిరసనలు హింసాత్మకం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం

Agnipath Protests at Secunderabad Railway station: అగ్నిపథ్ పథకం నిరసనలు హింసాత్మకం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం

  • Zee Media Bureau
  • Jun 17, 2022, 04:59 PM IST

Agnipath Protests at Secunderabad Railway station: అగ్నిపథ్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు రైళ్లను అడ్డగించి రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. రైల్వే స్టేషన్ ఆవరణలోని వ్యాపార సముదాయాలపై రాళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువకుడు మృతి చెందగా.. ఇంకొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Video ThumbnailPlay icon

Trending News