Rahul Gandhi: హైదరాబాద్‌లో కొనసాగుతున్న జోడోయాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ మీదుగా కొనసాగుతోంది. రాహుల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జోడో యాత్రలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 08:52 PM IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ మీదుగా కొనసాగుతోంది. రాహుల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జోడో యాత్రలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

Video ThumbnailPlay icon

Trending News