'దేశం కోసం పుట్టా.. దేశం కోసం చస్తా': అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు సందర్భంగా బీజేపీపై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. కాషాయ పార్టీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

  • Zee Media Bureau
  • Apr 16, 2023, 03:47 PM IST

 Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దేశం కోసం తన ప్రాణాన్ని విడవడానికైనా సిద్దమని ఆయన అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News