Polavaram Project: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Polavaram Project: ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే నీటిమట్టం 29.4 మీటర్లకు చేరుకుంది. 
 

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 04:52 PM IST

Polavaram Project: గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత మూడు రోజులుుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం వద్ద వరద నీటితో గోదావరి ఉరకలేస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4 మీటర్లకు చేరుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News