Harish Rao: ఏపీ మంత్రులపై హారీష్ రావు ఫైర్

Harish Rao: ఏపీ మంత్రులపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి హారీష్ రావు. చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు గురించి పోరాడండి అని ఆయన అన్నారు. 

  • Zee Media Bureau
  • Apr 17, 2023, 05:16 PM IST

Harish Rao: ఏపీ మంత్రులపై మంత్రి హారీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించా తప్ప ఏపీ ప్రజలను తిట్టలేదని మంత్రి హారీశ్ రావు అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడితే మంత్రులకు అంత కోపం ఎందుకని హరీష్ అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News