MP Bandi Sanjay: లోక్‌సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ లోక్‌సభలో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తూ బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెళ్లి బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లు అవిశ్వాసం పెడితే ఏమీ కాదన్నారు.

  • Zee Media Bureau
  • Aug 11, 2023, 10:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News