Kakani Govardhan Reddy: వారివి సహజ మరణాలే: మంత్రి కాకాణి

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు రోగులు మరణించడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఆరుగురివి సహజ మరణాలేనని క్లారిటీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jul 24, 2023, 05:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News