Mla Purchase Case: సీబీఐ వాదనలు విననున్న హైకోర్టు ధర్మాసనం..

 Mla Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ..ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 05:56 PM IST

 Mla Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ..ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. సీఎం మీడియా సమావేశం ఆధారంగా కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని పిటిషన్‌లో పేర్కొంది.

Video ThumbnailPlay icon

Trending News