pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటి రైతులను గుర్తించిన కేంద్రంలో మోదీ సర్కార్..వారికి అండగా నిలిచేందుకు భరోసా ఇచ్చింది.
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu Govt Distributes Rs 7k Pension To Beneficiaries: ఏపీ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.7 వేలు దక్కనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది.
Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.
OPS Vs NPS: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ అన్ని వైపులా వస్తుండడంతో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కొత్త పెన్షన్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి..? వివరాలు ఇలా..
CM Jagan Govt On Old Pension Scheme: ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇలా..
Budget 2023 Expectations: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేశంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారీ ప్రకటనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
New vs Old Pension Scheme: ఏ పెన్షన్ విధానం బెటర్..? ఎందులో ఎక్కువ లాభాలు ఉన్నాయి..? ఎన్పీఎస్, ఓపీఎస్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి..? ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
National Pension System: మీరు రిటైర్మెంట్ తరువాత హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయాలని అనుకుంటున్నారా..? ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ మంచి స్కీమ్ ఉంది. పూర్తి వివరాలు ఇలా..
Atal Pension Yojana: మీరు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఏ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారా..? అయితే మీలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకం తీసువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.