Kamareddy Bandh: కామారెడ్డిలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు

Kamareddy Bandh: కామారెడ్డి జిల్లాలో రైతు జేఏసీ, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 03:45 PM IST

Kamareddy Bandh: బంద్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసీ, బీజేపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని వారు చెబుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News