Komatireddy Venkat Reddy: తెలంగాణ సర్కారు ఎనిమిదేళ్లుగా రైతులను మోసం చేస్తోందన్న కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

Komatireddy Venkat Reddy Slams KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా రాష్ట్ర రైతంగానికి తీరని అన్యాయం చేస్తోందని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Sep 1, 2022, 12:56 AM IST

Komatireddy Venkat Reddy Slams KCR: తెలంగాణ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News