Revanth Reddy: బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్‌

TPCC chief Revanth Reddy: బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 
 

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 02:11 PM IST

TPCC chief Revanth Reddy: నాలుగు రోజులుగా బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు అని రేవంత్ ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News