Tungabhadra pushkaralu: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్

పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్‌ బాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.

Last Updated : Nov 20, 2020, 03:17 PM IST
Tungabhadra pushkaralu: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్

Trending News