ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. పత్తికొండలో రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
YSR Rythu Bharosa-PM Kisan Funds: రైతుల ఖాతాలోకి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను జమ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ జిల్లా పత్తికొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్న్యూస్ చెప్పారు.
Man Suspicious Death in Kurnool: భర్త మృతి చెందగా.. ఇంట్లోనే అట్టపెట్టెలు, చీరలతో భార్య దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో వెలుగుకి వచ్చింది. మృతుడిది సహజ మరణామా..? లేక హత్యనా..? అనే విషయం తేలాల్సి ఉంది.
కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆమె హెల్త్ బులిటెన్ను అధికారులు విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
Honour Killing Of Married woman in AP: ఏపీలో పెళ్లయిన మహిళను ఆమె తండ్రి దారుణంగా చంపి మృతదేహాన్ని అడవిలో తల మొండెం వేరు చేసి విసిరేసిన ఘటన సంచలనంగా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
AP Capital City Issue News: చంద్రబాబు నాయుడు మీటింగ్లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు.
Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Nagababu on Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న క్రమంలో జనసేన కీలక నేత నాగబాబు పొత్తుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Huge Rush of Devotees at Mantralayam: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతి ఆదివారం లానే ఈ ఆదివారం కూడా భక్తులతో కిటకిటలాడింది, ఈ క్రమంలో రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే
Byreddy Siddharth Reddy At Rayalaseema Garjana: చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి.. రాయలసీమ ప్రజల గొంతును కోశారని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.