AP Public holiday: ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సర్కారు

Public holiday in AP: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 10:43 PM IST
AP Public holiday: ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సర్కారు

Public holiday in AP: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆగస్టు 13న రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ.. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు. విద్యా శాఖ సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయి. అది రెండో శనివారమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా సెలవు తీసుకోలేదు. ఈ కారణంగానే తాజాగా ఏపీ సర్కారు రెండో శనివారానికి బదులుగా ఈ నెలలో వస్తున్న నాలుగో శనివారమైన ఆగస్టు 27 సెలవుగా ప్రకటిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ స్పష్టంచేసింది.

Also Read : Kuppam Babu Tour: కుప్పంలో టెన్షన్‌..టెన్షన్..ఇక్కడి నుంచే ధర్మపోరాటమన్న చంద్రబాబు..!

Also Read : Chandrababu Challenge: అక్కడ గెలువ్ చూద్దాం.. జగన్‌కు చంద్రబాబు బస్తీ మే సవాల్

Also Read : CM Jagan Comments: ఆ పని చేశాకే ఎన్నికలకు వెళ్తా... ఏపీలో హాట్ హాట్ గా మారిన సీఎం జగన్ కామెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x