ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా ఇదే

ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా ఇదే

Last Updated : Mar 21, 2019, 11:16 PM IST
ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా ఇదే

అమరావతి: ఏపీలో మూడు లోక్ సభ స్థానాలతోపాటు 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మూడు లోక్ సభ స్థానాల్లో విశాఖపట్నం నుంచి పేడాడ రమణ కుమారి, విజయవాడ నుంచి నారశెట్టి నరసింహారావు, నంద్యాల నుంచి లక్ష్మీనరసింహా యాదవ్‌ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్న నేతల వివరాలిలా వున్నాయి.

 

Trending News