వైఎస్సార్సీపీ ప్రకటించిన 9 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితా

వైఎస్సార్సీపీ ప్రకటించిన 9 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితా

Last Updated : Mar 17, 2019, 12:08 AM IST
వైఎస్సార్సీపీ ప్రకటించిన 9 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్: ఏపీలో లోక్ సభ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ తరపున 9 లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థుల వివరాలతోకూడిన తొలి జాబితాను శనివారం రాత్రి విడుదల చేశారు. ఆదివారం ఇడుపులపాయలో రెండో జాబితాను వైఎస్ జగన్ ప్రకటిస్తారని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు మరోసారి అవకాశం కల్పించారు. 

వైఎస్సార్సీపీ ప్రకటించిన 9 మంది అభ్యర్థుల వివరాలిలా వున్నాయి.
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
హిందుపురం - గోరంట్ల మాధవ్
అనంతపురం - తలారి రంగయ్య
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు - డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌
అరకు - గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
బాపట్ల - నందిగం సురేష్‌

Trending News