Ghee & Turmeric Mixture: 100 ml నీటిలో నెయ్యి - పసుపు కలిపి తాగితే.. దెబ్బకు డయాబెటీస్ దిగొస్తుంది!

Control Diabetic in 2 Hours: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 05:28 PM IST
Ghee & Turmeric Mixture: 100 ml నీటిలో నెయ్యి - పసుపు కలిపి తాగితే.. దెబ్బకు డయాబెటీస్ దిగొస్తుంది!

Control Diabetes with Alkaline Drinks in 2 Hours: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఉదయం లేవగానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు మంచి కొవ్వు, ఫైబర్, పిండి లేని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉండడమేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్లే రక్తంలోని చక్కెర పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు ఉదయం పూట లేవగానే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతున్నాయి. దీని ప్రభావం కాలేయంపై పడుతుంది. కాబట్టి గ్లూకోజ్‌ స్థాయిలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట తినవాల్సిన కొన్ని ఆహారాలున్నాయి. వాటి నుంచి తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాల నుంచి ఉపశమనం పొందొచ్చు.

నెయ్యి, పసుపు పొడి:
ఒక చెంచా ఆవు నెయ్యిలో పసుపు కలిపి ప్రతి రోజూ తింటే మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లు రోజంతా హాయిగా జీవితాన్ని గడుపుతారు.

Also Read: White Hair To Black Hair Oil: ఈ చిట్కాలతో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!

ఆల్కలీన్ డ్రింక్స్‌:
100 ml నీటిలో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, 30 ml ఉసిరి రసం లేదా నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది.

ఇన్ఫ్యూజ్డ్ వాటర్:
దాల్చినచెక్క శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే హెర్బల్ గుణాలు ఎలాంటి దుష్ప్రభావాలు శరీరానికి కలగకుండా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.

మెంతి నీరు:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ మెంతి గింజల నీటిని తాగడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.

Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్‌, బీపీకి శాశ్వతంగా చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News