Tamil Nadu: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి 

తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.

Last Updated : Dec 13, 2020, 03:22 PM IST
  • తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది.
  • ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.
  • పది వాహానాలను ఢికొన్న ట్రక్.. భారీగా ట్రాఫిక్ జాం.
Tamil Nadu: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి 

Road Accident ni Tamil Nadu - 4 persons killed: చెన్నై‌: తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. Also read: Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి

10 వాహనాలపై దూసుకెళ్లిన ట్రక్.. 

ధర్మపురి-సేలం హైవేపై తొప్పుర్ (Dharmapuri Thoppur ) వద్ద ట్రేలర్ వాహనం.. కంటైనర్ వాహనాన్ని ( Road Accident ) ఢికొట్టింది. దీంతో కంటైనర్ దాదాపు పది వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. చాలామంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన అనంతరం ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో హైవేపై గంటలకొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. Also read: Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News