Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి

తెలంగాణలో ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. హైదరాబాద్‌ (Hyderabad) లోని గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 

Last Updated : Dec 13, 2020, 08:38 AM IST
  • తెలంగాణలో ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది.
  • హైదరాబాద్‌ (Hyderabad) లోని గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
  • ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి

Telangana Road Accident - 5 persons killed: న్యూఢిల్లీ‌: తెలంగాణలో ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. హైదరాబాద్‌ (Hyderabad) లోని గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 

ఆదివారం తెల్లవారుజామున ( Hyderabad ) గచ్చిబౌలి (Gachibowli) విప్రో సర్కిల్ వద్ద అతివేగంతో వస్తున్న టిప్పర్ లారీ, కారు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. Also read: Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు సంతోష్, మనోహర్‌, భరద్వాజ్‌, రోషన్, పవన్‌గా పోలీసులు (Hyd Police) గుర్తించారు. వీరందరికీ సమాన వయస్సు (Five young mens) ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పేర్కొంటున్నారు. 

Also read: Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News