ఎంపి టికెట్ కోసం మా నాన్న రూ. 6 కోట్లు ఇచ్చాడు

ఎంపి టికెట్ కోసం మా నాన్న రూ. 6 కోట్లు ఇచ్చాడు

Last Updated : May 11, 2019, 02:58 PM IST
ఎంపి టికెట్ కోసం మా నాన్న రూ. 6 కోట్లు ఇచ్చాడు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన ఎంపి టికెట్ కోసం ఆ పార్టీ ఆధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి మా నాన్న రూ. 6 కోట్లు ముడుపులు ఇచ్చాడని పశ్చిమ ఢిల్లీ లోక్ సభ స్థానం ఆప్ అభ్యర్థి బల్బీర్ సింగ్ జఖార్ తనయుడు ఉదయ్ జఖార్ ఆరోపించారు. కేవలం 3 నెలల క్రితమే రాజకీయాల్లో చేరిన తన తండ్రి బల్బీర్ సింగ్ ఆప్ టికెట్ కోసం అరవింద్ కేజ్రీవాల్‌కి లంచం ఇచ్చారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని ఉదయ్ స్పష్టంచేశాడు.

 

Trending News