విజయనగరంలో కరోనా కలకలం.. ఏపీలో 1833 కరోనా కేసులు

ఏపీలో తాజాగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8వేల శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏపీ వైద్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

Last Updated : May 7, 2020, 06:52 PM IST
విజయనగరంలో కరోనా కలకలం.. ఏపీలో 1833 కరోనా కేసులు

విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజాగా ఈ జిల్లాలోనూ 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఏపీలో తాజాగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ను వైద్యశాఖ పరీక్షించింది. వీటిలో 56 శాంపిల్స్ పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1833కు చేరుకున్నాయి. తాజాగా కరోనా నుంచి కోలుకుని 51 మంది కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1015.  Vizag Gas Leak: విశాఖ ఘటన హృదయ విదారకరం: చిరంజీవి, మహేష్ బాబు

మొత్తంగా ఏపీలో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 780కి చేరింది. గడిచిన 24 గంటలల్లో మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకూ 38 మంది చనిపోయారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు

Image Credit: twitter/@ArogyaAndhra
 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
 

Trending News