Kerala: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టూరిస్ట్ బస్సు... 9 మంది మృత్యువాత..

Kerala Bus Accident: కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. 

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 12:28 PM IST

Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడగా.. 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కొంత మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News