Revanth Chandrababu: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీ.. ఏం జరుగుతోంది?

What Happening In Delhi Why Revanth Bhatti Chandrababu Meet With PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీబిజీగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేరోజు ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ నిమిషాల వ్యవధిలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపుతోంది. ఏం జరుగుతోందని తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

1 /8

Revanth Chandrababu: ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీబిజీ  

2 /8

Revanth Chandrababu: ఒకేరోజులో నిమిషాల వ్యవధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిశారు.  

3 /8

Revanth Chandrababu: త్వరలోనే ఇరు ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో భేటీ అవుతున్న సమయంలో ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.  

4 /8

Revanth Chandrababu: ప్రధాని మోదీని ఎన్డీయే భాగస్వామి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు.  

5 /8

Revanth Chandrababu: ఢిల్లీలో ప్రధానిని కలిసిన రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  

6 /8

Revanth Chandrababu: కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

7 /8

Revanth Chandrababu: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు  

8 /8

Revanth Chandrababu: గురు శిష్యులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.