A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Uk flight services: బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో రద్దైన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విమానయానంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా బెస్ట్ అని చెప్పవచ్చు. కరోనా వైరస్ సమయంలో లాక్డౌన్ విధించడంతో విమానరంగ సంస్థలు నష్టాన్ని చవిచూశాయి. కొన్ని సంస్థలైతే దాదాపుగా సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించాయని తెలిసిందే. అయితే ఎయిరిండియా అంటే నమ్మకం, విశ్వాసం ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు ఉన్నాయి.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్గా నిర్థారణ అయింది. భారత్లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
భారత్ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. కరోనా (Coronavirus) పాజిటివ్ సర్టిఫికెట్లు ఉన్న పేషెంట్లను తమ దేశానికి తీసుకువచ్చినందుకు గాను దుబాయ్ (Dubai) ప్రభుత్వం.. భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express ) విమానాలపై 15రోజులపాటు అక్టోబరు 2వరకు తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కేరళలోని కోయికోడ్ ( Kozhikode ) లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India ) విమానం పై ప్రధాని మోదీ ( PM Modi ) ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసింది అని , మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరారు.
lockdown కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ నుండి ప్రత్యేకంగా విమానాలు ద్వారా విదేశాల్లో ఉన్న
దాదాపు 2 నెలల లాక్డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.
విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు అమెరికా, సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణను అదుపులోఉంచేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో మే 4 నుండి దేశీయ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వ రంగ విమానయాన
ఎయిర్ ఇండియా విమానానికి శనివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన A321 ఎయిర్ ఇండియా విమానం రన్వేపైకొచ్చి టేకాఫ్ తీసుకునే సమయంలోనే.. ఉన్నట్టుండి అదే రన్ వే పైకి మరో జీపు దూసుకురావడం పైలట్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. . ఎయిర్ ఇండియా.. ఎట్టకేలకు అమ్మకానికి సిద్ధమైంది. వరుసగా నష్టాలు చవి చూస్తున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను అమ్మేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి.
పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో విమానయాన సంస్థ ఎయిరిండియాకు స్వతంత్ర హోదా డైరెక్టరుగా బీజేపీ నేత, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియమతులు అయ్యారు