Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు శుభవార్త .. ఇకపై నేరుగా అకౌంట్లోకే డబ్బులు
డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
/telugu/ap/agriculture-electricity-cash-transfer-scheme-62746 May 4, 2022, 06:07 PM ISTపట్టణ వాసులకు ముంచుకొస్తున్న తాగు నీటి ముప్పు !!
ఎండాకాలం ముగిసింది ...ఇక నీటి కష్టాల నుంచి గట్టేక్కినట్టే.. అని జనాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో సారి పట్నవాసులకు తాగునీటి ముప్పు మంచుకొస్తుంది.
/telugu/ap/drinking-water-problem-will-rise-into-urban-areas-in-ap-16199 Jul 22, 2019, 11:27 AM ISTఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం ; ఆగస్టు 24 నుంచి డీఎస్సీ
/telugu/ap/ap-governments-decision-to-fill-teacher-posts-8458 Jun 10, 2018, 06:39 PM IST