Nitish Kumar Oath as Bihar CM : బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పదోసారి బిహార్ సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఇందుకు పట్నాలోని రాంలీలా మైదాన్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Bihar CM Swearing: బిహార్ లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రత్యర్థి మహా గఠ్ బంధన్ కూటమిని కూకటి వేళ్లతో పెకిలించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 243 స్థానాలకు గాను మూడింటి రెండొంతల మెజారిటీ సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుంది. బిహార్ కొత్త సీఎం మరోసారి నితిష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Bihar Exit Polls 2025 In Telugu: దేశంలో అతి పెద్ద బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నితీశ్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ అనేలా ఎన్నికల పోరు నడవగా.. ఎవరిది గెలుపు అనేది ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. బిహార్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.
former cm jitan ram manjhi post: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బీహర్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ మిత్రపక్షమైన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంలో రచ్చ నడుస్తొంది.
PM Modi visit to Bihar: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ. 62,000కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టులను నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బిహ్తా క్యాంపస్ ను జాతికి అంకితం చేయనున్నారు.
Prashant Kishor on Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీకే గుర్రుగా ఉన్నారు. బీహార్ లో ప్రస్తుతం ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం రేవంత్ ను బీహార్ ప్రచారంలో ఉపయోగించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పీకే.. బీహార్ ప్రజలను హేళన చేసి మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు రేవంత్ రెడ్డి నువ్వెంత నీ లెవలెంత..తెలంగాణకు వచ్చి మరీ నీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు.
Salary Hike News: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సీఎం నితీష్ కుమార్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపిస్తూ.. ఎన్నికల ముందు వారిలో సానుకూలత సృష్టిస్తున్నారు. జీతాల పెంపు, కొత్త నియామకాలు, పదోన్నతులు వంటి నిర్ణయాలతో ఉద్యోగులకు జాక్పాట్ తగిలిందనే చెప్పొచ్చు.
MIM Support: ప్రతిపక్షం ఆరోపిస్తుందే నిజమవుతుందా..బీజేపీ బీ టీమ్ ఎంఐఎం పార్టీనా..బీజేపీ గెలుపు కోసమే ఎంఐఎం వివిధ రాష్ట్రాల్లో పోటీకు దిగుతుందా..ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
బీహర్ రాజకీయాల్లో నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు మరో ఆరుగురు కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం లభించిందంటే..
బీహార్ ఎన్నికల ఫలితాల (Bihar Election Result ) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 సీట్లు ఉన్న బీహార్లో ఎన్డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 127 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్బంధన్ (RJD- Congress-Left) 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్బంధన్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్బంధన్ మధ్య పోటాపోటీ ఆధిక్యం కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం అనూహ్యంగా పుంజుకుంది.
సర్వత్రా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 243 స్థానాలున్న బీహార్లో తొలి ఫలితం సుమారు 10 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. దీంతోపాటు 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
బీహార్ ఎన్నికల అనంతరం రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్ర నితీష్ కుమార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఓటమి గ్రహించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు ఎక్కుపెట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Bihar Assembly Election 2020 ) భాగంగా నేడు (నవంబరు 3న) రెండో విడత (second phase) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గతవారం (అక్టోబరు 28న) 71 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత పొలింగ్ (Bihar second phase polling) 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ స్థానాల్లో జరగనుంది.
బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 71 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. మరో రెండు దశల పోలింగ్ మిగిలుంది.
Bihar Assembly Election 2020 Live Updates | నేడు (అక్టోబర్ 28న) తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బుధవారం 71 స్థానాలకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election 2020 )నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.