Nitish Kumar Touches Modi Feet In Bihar: ఎన్నికల సభలో ముఖ్యమంత్రి తడబడ్డారు. వాస్తవ విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ తడబడుతూ నవ్వులపాలయ్యారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం ఇలా గందరగోళానికి గురయి ట్రోలర్స్కు చిక్కారు.
Neha Sharma as MP Contestant: మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలో రామ్ చరణ్ తొలి సినిమా చిరుత సినిమాతో పరిచయమైన నేహా శర్మ ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Bihar Politics: బిహార్లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Nitish kumar: నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా సెటైర్ లు వేస్తున్నారు. తాజాగా, లాలు కూతురు కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mallikarjun Kharge: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆదివారం పాట్నాలోని రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు తన రాజీనామాను అందజేశారు.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.
Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.
Video viral today: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాముడి గురించి చర్చే. జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. తాజాగా బీహార్ లో రాముడి గురించి కొందరు విమర్శిస్తుండగా అక్కడనున్న స్టేజ్ కూలిపోయి.. పలువురికి గాయాలయ్యాయి.
ఇప్పటికీ మన దేశంలో తాంత్రిక శక్తులు.. చేతబడులు నమ్ముతూనే ఉన్నారు. తాంత్రికుడు చెప్పాడని తండ్రి కన్నా కూతుళ్లపై అత్యాచారం చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మగబిడ్డ కావాలంటే ఇలా చేయాలనీ తాంత్రికుడు చెప్పిన ప్రకారం చేసాడు ఆ ప్రబుద్దుడు.
Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనిని బిహార్లోని తూర్పు చంపారణ్ జిల్లా కల్యాణ్పుర్ బ్లాకు కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు.
Aguwani Sultanganj Bridge Collapse in Bihar: గంగా నదిపై బీహార్లో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండోసారి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
Muzaffarpur fire: బీహార్ ముజఫర్పూర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మన దేశంలో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోటం చట్ట రీత్యా నేరం. కానీ బీహార్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది భార్యలు. గణాంకాల కోసం వెళ్లిన అధికారులు ఇది చూసి విస్తురుపోతారు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Bihar news: కోటిన్నర రూపాయలతో జంప్ అయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదును ఏటీఎంలో నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ సంస్థ డ్రైవర్.. తొటి సిబ్బంది కళ్లుగప్పి డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.
Bihar Govt Hikes DA: బీహార్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్. డీఏ పెంపునకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది.
Tej Pratap Yadav Dreams Of Sri Krishna: కలలో దేవుడు కనిపించాడు అని చెప్పిన మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అంతటితో సరిపెట్టుకోలేదు.. తనకు కలలో దేవుడు కనిపించాడంటూ అందుకు సంబంధించిన లైవ్ వీడియో కూడా షేర్ చేసుకున్నారు. చూడ్డానికి అచ్చం సినిమాటిక్ గా ఉన్న ఆ వీడియో చూసి జనం మంత్రిగారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.