కరోనా మహ్మమరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం సమాజంలోని అన్నీ రంగాల మీద ప్రభావం చూపుతోంది. చాలా మంది ఉద్యోగాలు కొల్పోయారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ షూటింగులతో ఎప్పుడూ బిజీగా గడిపేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కావాల్సినంత సమయాన్ని
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులకు బస్సుల్లో తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి నటుడు సోను సూద్ సహాయ సహకారాలు కల్పించారు.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
కబీర్ ఖాన్ దర్శకత్వంలో, రిలయన్స్, నడియావాలా ఎంటర్టైన్మెంట్ ల సంయక్త నిర్మాణంలో హీరోగా రణ్వీర్ సింగ్ రూపుదిద్దుకొంటున్న చిత్రం 83. అయితే 1983 క్రికెట్ ప్రపంచకప్ సంగ్రామానికి సంబంధిన నేపథ్యంలో రూపుదిద్దుకొంటున్న
న్యూ ఢిల్లీ: ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 50.3 మిలియన్లు. అయితే ఇండియాలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ గా ఉన్నాడని ఇటీవలి సంగతి. కాగా, బాలీవుడ్ బామ,
బాలీవుడ్ లో ఓ వింత సంఘటన తారాస్థాయికి చేరింది. మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తూ .. తనకు కమిషన్ ఇవ్వాలని బెదిరించడమే కాకుండా పోర్న్ వీడియోలు చూడాలంటూ ఒత్తిడి చేశాడంటూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై మహిళా కొరియోగ్రాఫర్ మహారాష్ట్ర మహిళా కమిషన్కు, అంబోలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.