అమెరికాలో టిక్టాక్పై నిషేధం (TikTok Ban In US) అమల్లోకి రాలేదు. అమెరికా ప్రభుత్వం తుది గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ చైనా కంపెనీ బైట్డ్యాన్స్కు మరో అవకాశం ఇచ్చింది.
చైనీస్ యాప్ ల నిషేధంలో అగ్రరాజ్యం అమెరికా సైతం ఇండియా బాట పట్టింది. టిక్ టాక్, వి చాట్ యాప్ లను నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రేపట్నించి నిషేధం అమల్లో రానుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైంగిక ఆరోపణలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల సమయంలో మరోసారి ఆరోపణలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మోడల్ అమీ డోరిస్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
నవంబర్ 3 న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విమర్శలు..ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు మోదీ పేరు వాడుకుంటున్నారు ట్రంప్ ఇప్పుడు..
టిక్టాక్ యాప్ను అమెరికాలో విక్రయించడానికి నిర్ణయించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని (extension of TikTok deadline in US) ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు టిక్ టాక పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్కు మరోసారి తన ఉద్దేశాన్ని వెల్లడించారు.
ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత శాంతి పురస్కరం నోబెల్ శాంతి బహుమతి-2021కి నామినేట్ (Donald Trump nominated for Nobel Peace Prize) అయ్యారు. యూఏఈ, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ నామినేట్ చేశారు.
పేదవారికి ఇల్లుంటాయి. డబ్బున్నవాళ్లకు భవనాలుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) 27 ఏళ్ల వయసులోనే కొన్ని వేల ఇల్లకు యజమాని అయ్యాడు. ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి అంతా సిద్ధంగా ఉండాలని అక్టోబర్ చివరికల్లా పనులు పూర్తి చేయాలని అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, ఉన్నతాధికారులకు సీడీసీ లేఖ రాసింది. నవంబర్ 1 నుంచి అమెరికా కరోనా టీకా పంపిణీ (US Corona Vaccine) చేయనున్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం రాత్రి ఓ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. సీక్రెట్ సర్వీస్ ఒకరోజు తర్వాత ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
హెచ్1బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట (US allows H-1B visa holders to enter country) కలిగించింది. ఇదివరకు పని చేసిన ఉద్యోగాలు చేసేందుకైతే అమెరికాకు తిరిగి రావొచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్ కోసం అమెరికా మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను కనుగొన్న నేపధ్యంలో..అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా కంపెనీ ( Moderna company ) తో భారీ ఒప్పందమే కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ 150 కోట్ల డాలర్లు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారనుంది. 2020 వరకు గ్రీన్ కార్డులు (Amerian Green Card ), పర్మనెంట్ఖ రెసిడెంట్ ( American PR ) పరిట్లు నిలిపివేశారు ట్రంప్. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నుంచి భారతీయులకు మినహాయింపు లభించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Bans TikTok Transactions) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ( US President ) డోనాల్ట్ ట్రంప్ పెట్టిన పోస్టును ఫేస్బుక్ డిలీట్ చేసింది. ట్రంప్ ( Donald Trump ) చేసిన పోస్టు తమ కమ్యూనిటీ స్టాండర్ట్ కు తగిన విధంగా లేవు అని తెలిపింది.
అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.