Delhi Liquor Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఆస్థుల జప్తు వివరాల్ని ఈడీ వెల్లడించింది.
MLC Kavitha Vs Bjp Leader Komatireddy Raj Gopal Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత పేరును ఛార్జ్షీట్లో ఈడీ జత చేసింది. 28 సార్లు ఆమె పేరును ప్రస్తావించింది ఈడీ. ఈ నేపథ్యంలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటును కోర్టు పరిగణించింది.
ED Notices: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరమైంది. 26 మందికి నోటీసులు పంపింది.
Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ బయటపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్ని కలవరపెడుతోంది. కవిత పేరుండటమే దీనికి కారణం.
BS 4 Vehicles Scam: తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్ 4 వాహనాల స్కాంలో ఆయన ఆస్థుల్ని ఈడీ సీజ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Vijay Nair in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాము అనుకున్న విధంగా తమ పని పూర్తి కావడం కోసం ప్రభుత్వంలోని పెద్దలకు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.
ED Director SK Mishra Tenure Extended: ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్.కె. మిశ్రా తాజా ఉత్తర్వులతో ఆ హోదాలో మరో సంవత్సరం పాటు కొనసాగబోతున్నారు. 2023, నవంబర్ 18వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా సేవలు అందిస్తారు.
Liger Movie: అసలే సినిమా ఫ్లాప్తో నష్టాలెదుర్కొంటున్న పూరీ జగన్నాధ్, ఛార్మీలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. లైగర్ సినిమా పెట్టుబడుల విషయమై..ఇద్దరూ ఈడీ విచారణకు హాజరయ్యారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించుకోగా.. విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధిస్తున్నారని శరత్ చంద్రా రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గతకొద్దికాలంగా ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పదిరోజుల క్రితం టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ వ్యాపారాలపై ఈడీ సోదా నిర్వహించింది.
Delhi Liquor Scam: తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసే కొద్ది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చేపట్టిన దర్యాప్తు సంస్థలు ప్రముఖుల పేర్లతో పాటు వారికి కేసుతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేసేలా అత్యంత కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Sarath Chandra Reddy Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పెద్ద వ్యాపారలను ఈడీ అరెస్ట్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.