NEET 2024 Scam: నీట్ యూజీ 2024 అత్యంత వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల వ్యవహారం నుంచి పేపర్ లీకేజ్ వరకూ జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ దర్యాప్తుకు ఈడీ తోడు కానుంది. త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
ED Ready To File Case Against Former CM KCR In Sheep Distribution: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్ట్ తప్పదా? అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Once Again K Kavitha Judicial Custody Extended: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. జూలై 7వ తేదీ వరకు ఢిల్లీలోని రౌస్ కోర్టు కవిత జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కూడా కేసుల ప్రక్రియ ఆగలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కేసులు నమోదు చేస్తూనే ఉంది. అలాంటిదే ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Plea Against Arrest during Oddhours: ఇటీవల తనను అరెస్టు చేసి రాత్రంతా ప్రశ్నల వర్షం కురిపించారని 64 ఏళ్ల వ్యాపారవేత్త రామ్ ఇస్రానీ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీమ్ కోర్టు కేంద్ర ఏజీన్సీ సంస్థలు అరెస్టు చేయడంపై స్పందించింది.
K Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను బెయిల్కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా నగదు స్వాధీనం స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో గుట్టల కొద్దీ నగదు పట్టుబడటం ఇపుడు జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.
Loksabha Elections 2024: దేశంలో లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Policy: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను కోర్టు ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్నారు.
ED Sensational Allegations On K Kavitha: అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.. ఇకపై ఆమె జైలుకే పరిమితం కానున్నారని సమాచారం.
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
K kavitha In Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను సీఎంగా తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలౌంది. దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ED Files Case On CM Daughter:దేశంలో ఈడీ దూకుడు ప్రస్తుతం తీవ్ర సంచలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు,మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా, ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
K kavitha Sent To Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి బందో బస్తు మధ్య తీసుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.