vidadala Rajini land fraud: ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ గత ప్రభుత్వ హయాంలోని జగనన్న కాలనీలో భాగంగా రైతులకు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు రైతులు ఆరోపించారు.
Vidadala Rajini Quits Ysrcp rumours: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజీనీ మరో పార్టీలోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇది టెన్షన్ పెట్టించే అంశంగా చెప్పుకొవచ్చు.
Vidadala Rajini : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంత్రి విడదల రజినీ తన ప్రసంగాన్ని కొనసాగించింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించింది.
Hyderabad: తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల బేరసారాల అంశం షేక్ చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీలో రాజకీయ వేడి రాజుకుంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, నరసారావు పేట ఎంపీల మధ్య భగ్గుమన్న విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.