Amrapali kata: హైదరాబాద్ లోని చెరువుల కాపాడటం కోసం, మరల సుందరీకరణ చేసే దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాటకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖల్ని మరోసార మార్చేందుకు సిద్ధమౌతోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెమో ప్రభుత్వం ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరగనుంది. మరి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న (శనివారం) జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Double Bedroom Houses Allotment: హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు.
Revanth Reddy Question on Cantonment Board: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు ఉన్నాయో.. అక్కడ పక్కనే ఉండే పట్టణాలతో పోల్చితే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు అభివృద్ధి విషయంలో వెనకబాటుకు గురవుతున్నట్టు గతంలో సుమితో బోస్ కమిటీ అధ్యయనంలో తేలింది అని అజయ్ భట్ గుర్తుచేశారు.
Ghmc: జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ విలీనంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనానికి విధివిధానాలను ఈ కమిటీ రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది.
ఉప్పల్ చిలుకా నగర్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమెను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో 4వ దశ ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రేటర్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి.
Minister KTR: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Telangana Govt: పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్లో మరో ప్రొగ్రామ్ జరగనుంది.
Sharmila on CM Kcr: తెలంగాణపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిదంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.