బాలీవుడ్ ఫైర్బ్రాండ్ , ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించి..ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో అడుగెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోల్ని కంగనా షేర్ చేసింది. సినీ ప్రపంచంతో పాటు తన మరో కల ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ అని కంగనా ట్వీట్ చేసింది. తరచూ వివాదాస్పద వార్తలతో సంచలనమయ్యే కంగనా రనౌత్..ఇప్పుడు వ్యాపారంలో ఏ మేరకు సంచలనం కానుందో మరి.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఆమె స్టయిల్ గానీ..స్టయిల్ ఆఫ్ సెన్స్ గానీ..నర్మగర్భంగా మాట్లాడే తీరు గానీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మరో విషయాన్ని నిర్మొహమాటంగా పంచుకుని నివ్వెరపర్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని..కేసు నమోదు చేయాలని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంతగ జయలలిత బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవటే తను అమ్మపాత్రో ఎలా ఒదిగిపోయానో చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది కంగనా...
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనమవుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు చిక్కొచ్చిపడింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కర్నాటకలోని ఓ జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
Actress Payal Ghosh allegations on Anurag Kashyap: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణ పారదర్శకంగా లేదని.. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) సుశాంత్ మృతికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులకు కొమ్ము కాస్తోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut ) మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వ్యవహారం సంగతేమో గానీ..కంగనా మాత్రం అందరిపై విరుచుకుపడుతోంది. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్ కాగా..నిన్న జయాబచ్చన్. ఇప్పుడు ఊర్మిళా మటోండ్కర్. ఊర్మిళానైతే ఏకంగా అడల్ట్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది.
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్యలపై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు
పార్లమెంట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన కామెంట్స్పై అగ్రనటుడు అమితాబ్ సతీమణి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.