కొత్త సంవత్సరం సందర్భంగా కియారా అద్వానీ తన ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారట. సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Ram Charan salutes frontline medical teams: హిస్టారిక్ ఫీట్పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపారు చెర్రీ.. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్నువిజయవంతంగా పూర్తి చేసుకుందంటూ 'వాక్సినేషన్ సెంచరీ' అనే హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు చరణ్.
Ram Charan's RC15 launch: మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ రామ్చరణ్ 15 (Ramcharan 15) మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Jr NTR Movie: టాలీవుడ్ హిట్ కాంబినేషన్తో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తవకుండానే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్.
Ram charan movie: సంచలన దర్శకుడు శంకర్, క్రేజీ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు అందరి చూపూ ఈ కాంబినేషన్పైనే. మరి ఈ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. హీరోయిన్ ఎవరనేది ఖరారైందని సమాచారం.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీకెండ్కు వెళ్లింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Acharya Updates : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై రోజురోజుకూ కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ ( Bollywood ) స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ( Laxmmi Bomb Trailer ) వచ్చేసింది. హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) లేడీ ఓరియంటెడ్ చిత్రం విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. అయితే.. కియారా అద్వానీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘ఇందూ కీ జవానీ’’ ( Indoo Ki Jawani) లోని పాట వచ్చిరాగానే యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది. ఈ సినిమాలోని హసీనా పాగల్ దివానీ అనే వీడియో సాంగ్ను మంగళవారం (సెప్టెంబరు 15న) చిత్ర యూనిట్ విడుదల చేసింది.
తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.
బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్, నటి కియారా అద్వానీ నటించిన హారర్-కామెడీ మూవీ 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం కబీర్ సింగ్ అనే పేరుతో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్ర పోషించగా హిందీలో ఆ పాత్రలో షాహీద్ కపూర్ కనిపించనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.