Telangana SSC Exams Cancelled: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అనగా మార్చి 20వ తేదీన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్కు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలపై ఆయన కీలక ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి.
cm revanth reddy key comments on Telangana education system: ఇక నుంచి టెన్త్ ఎగ్జామ్ ల విషయంలో టెన్షన్ అవసరంలేదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా బీజేపీ, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు.
Bjp Mp Dharmapuri Arvind fires on cm revanth reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం,ఫార్మూల్ ఈ కారు రేసు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను కాపాడుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా నిజామాబాద్ పాలక వర్గంను టర్మ్ కాక ముందే రివర్స్ చేసి చూపిస్తామన్నారు.
Revanth reddy fires on former cm kcr: మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు పలు ఆరోపణలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. మొత్తంగా దీనిపై చట్టం ప్రకారంముందుకు వెళ్లామన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
Shikha goel on Forensic lab fire accident: పలు కేసులకు సంబంధించిన కీలక ఆధారలు మంటల్లో కాలిపోయాయని మీడియాల్లో వస్తున్న కథనాల్లో నిజంలేదని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. దీనిపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.
Ktr tweet on nampally forensic lab fire accident: నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల భారీగా మంటలు చెలరేగాయి.దీనిలో ముఖ్యమైన ఎవిడెన్స్ , ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు వంటి వాటిలో కీలకంగా మారిన ఎవిడెన్స్ రికార్డులు అన్ని దగ్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
Brs ktr counter to kalva kuntla Kavitha: కేటీఆర్ పోకడలు రాచరికంలా ఉన్నాయని, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని కవిత మాట్లాడిన మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ సెటైరికల్ గా రియాక్ట్ కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్ గా మారింది.
Ktr satires on cm revanth reddy: మేడారంలోనే క్యాబినెట్ మీటింగ్ అని హడావుడి చేశారని కేటీఆర్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. అక్కడకు వెళ్లిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారంటే కాంగ్రెస్ సదుపాయాలు ఏ రీతిన ఉన్నాయో తెలుస్తుందన్నారు. నిన్న కేసీఆర్ విచారణ సందర్భంగా 2000 వరకు పోలీసుల్ని మోహరించారన్నారు.
Kavitha sensational comments on phone tapping case: మంచోడైనా, చెడ్డోడైనా మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ను చూసి ఓటు వేయాలనటం మీ నితంతృత్వ, రాజరిక పోకడలకు నిదర్శనమంటూ కవిత... కేటీఆర్ పై మండిపడ్డారు. అదే విధంగా కులం, మతం, చుట్టమని లేదా పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.
Harish rao fires on cp sajjanar: ఫోన్ ట్యాపింగ్ పై సీపీ సజ్జనార్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చేసిన ట్విట్ పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సీపీ సజ్జనార్ మాజీ సీఎం, ఒక లీడర్ ఆఫ్ అపోసిషన్ అని మర్చిపోయారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
KCR SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ను 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు విచారించారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ను ఆరుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు.
Telangana Massive Protests Against Ex CM KCR SIT Investigation: పోరాడి సాధించుకుని.. పదేళ్లు తెలంగాణను అభివృద్ధి బాటలో నిలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో తెలంగాణ దద్దరిల్లింది. పుష్కర కాలం తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమ దృశ్యాలు కనిపించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex CM KCR SIT Interrogation LIVE Updates On Phone Tapping Case: తెలంగాణ రాజకీయాలు హాట్హాట్గా కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ చేస్తుండడంతో తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ఎలా సాగుతుందో దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Minister vakiti sri hari on phone tapping case: ఏ తప్పు చేయకుంటే బీఆర్ఎస్ ఎందుకంత రాద్దాంతం చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kcr on phone tapping case controversy: సిట్ విచారణకు హజరు అయ్యేందుకు గులాబీ దళపతి కేసీఆర్ భారీ ర్యాలీతో నందీనగర్ కు బయలుదేరారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులివ్వడంతో సంచలనం రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంతా ప్రభుత్వాధినేత కన్నుసన్నల్లోనే సాగిందనే విషయం కీలకంగా మారింది. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు కేసీఆర్కు జారీ చేశారు.
Kcr reacts on sit notice on phone tapping case: ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. ఆయన నంది నగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖను రాశారు.
BRS Party Call To Statewide Protests A Head Ex CM KCR Probe: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్పై రాజకీయ వేధింపులపై మండిపడుతూ బీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నిరసనలు, పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ktr son Himanshu post on kcr: గులాబీ బాస్ తన మూలాల్ని మర్చిపోకుండా పోలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు సిట్ నోటీసుల రచ్చ నడుస్తుంటే కేసీఆర్ మాత్రం కూల్ గా తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనుల్లో ఉన్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరంగా మారింది.
BRS Party Condemns Phone Tapping Notice: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసు ఇస్తూ గోడకు అంటించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లోనే ఫోన్ ట్యాపింగ్ డ్రామా అని గులాబీ పార్టీ మండిపడింది.
Ktr fire on revanth reddy govt on phone tapping: నందినగర్ లోని కేసీఆర్ నివాసం ముందు గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ సీఎం ను అపహస్యం చేసి పైశాచీక ఆనందంను పొందుతున్నారని అన్నారు. మొత్తంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం మరోసారి రచ్చగా మారింది.
kavitha reacts on phone tapping notice to kcr: కేసీఆర్ కు సిట్ అధికారులు నోటిసులు జారీ చేశారు. వయోభారంనేపథ్యంలో ఎక్కడ విచారణ చేయాలో అన్న ఆప్షన్ కూడా ఆయనకే ఇచ్చారు. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీచేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.