Narada Jayanthi 2022: జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిలా ఉండాలి: పద్మభూషణ్‌ వరప్రసాద్‌ రెడ్డి

Narada Jayanthi 2022: జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిలా ఉండాలి: పద్మభూషణ్‌ వరప్రసాద్‌ రెడ్డి

Devarshi Narada Jayanthi 2022: సమాచార భారతి, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతి కార్యక్రమం సందర్భంగా పలువురు జర్నలిస్టులకు విశిష్ట, యువ పురస్కారాలను అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్‌ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురస్కార గ్రహీతల వ్యక్తిత్వాన్ని, వాళ్లు జర్నలిజంలో సాధించిన విజయాలను కొనియాడారు.

/telugu/telangana/journalists-should-work-for-people-and-society-welfare-shantha-biotech-md-varaprasad-reddy-63178 May 8, 2022, 07:02 PM IST

Trending News