TRS: కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి

తెలంగాణలో కరోనా బారిన పడి ఇదివరకే పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు మరణించారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత (Adilabad ZP Vice Chairman Dies) కరోనా సోకడంతో చనిపోయారు.

Last Updated : Sep 7, 2020, 02:21 PM IST
  • తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత అధికం
  • తాజాగా మరో టీఆర్ఎస్ నేత కరోనాతో కన్నుమూత
  • ఆదిలాబాద్ జెడ్పీ వైస్ ఛైర్మన్ ఆరె రాజన్న మృతి
TRS: కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి ఇదివరకే పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు మరణించారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత కరోనా సోకడంతో చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌ ఆరె రాజన్న కరోనాతో మృతి (Adilabad ZP Vice Chairman Dies) చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరె రాజన్న సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు

పార్టీకి చెందిన నేత ఆరె రాజన్న మృతిపట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి జిల్లా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,802 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,42,771కి చేరింది. మొత్తం 895 మంది కరోనాతో మరణించారు. Novak Djokovic Default: నిర్లక్ష్యానికి నొవాక్ జకోవిచ్ భారీ మూల్యం 
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి

Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Trending News