మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత

Sabitha Indra Reddy | తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

Last Updated : May 15, 2020, 10:42 AM IST
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత

హైదరాబాద్ ‌: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం (మే 14) అర్థరాత్రి మంత్రి సబితకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కేర్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

ఏ ఆందోళన అక్కర్లేదని, ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. మంత్రి సబిత ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వాకబు చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డిని కొందరు నేతలు నేడు పరామర్శించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News