Bhupalpally court: మాజీ సీఎం కేసీఆర్, స్మితకు కోర్టు నోటీసులు..

Bhupalpally court: భూపాల్ పల్లి కోర్టు మాజీ సీఎం కేసీఆర్, స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీచేసింది.  అక్టోబరు 17 న తమముందు హజరు కావాలంటూ కూడా నోటీసులు  జారీచేసింది.

  • Zee Media Bureau
  • Sep 6, 2024, 06:07 PM IST

Bhupalpally court: భూపాల పల్లి కోర్టు కేసీఆర్ కు, సీనియర్ ఐఏఎస్ స్మితకు మరో సారి నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ ఘటనలో ప్రజాధనం వెస్ట్ చేసినలో ఈ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News