Kethireddy Venkatrami Reddy: నాలుగు బాంబులేస్తే చెల్లా చెదురవుతారు: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

Kethireddy Venkatrami Reddy: బీజేపి నేతలపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు వాహనాల్లో తిరిగినంత మాత్రాన్నే గొప్పవాళ్లు అయిపోరని.. నాలుగు బాంబులకే చెల్లాచెదురు అవుతారని ఎద్దేవా చేశారు.

  • Zee Media Bureau
  • Jul 2, 2022, 06:51 PM IST

Kethireddy Venkatrami Reddy: బీజేపి నేతలపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వాహనాల్లో తిరిగినంత మాత్రాన్నే గొప్పవాళ్లు అయిపోరని.. నాలుగు బాంబులకే చెల్లాచెదురు అవుతారని ఎద్దేవా చేస్తూ కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లా తమని విమర్శించేది అని మండిపడిన కేతిరెడ్డి.. ''పదహారు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పుడు పోస్టులు పెట్టడం కానీ లేదా తప్పుడు ప్రచారం కానీ చేశామా'' అని ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఇంకా ఏమేం అన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News