ఏపీలో మరో 14 మందికి కరోనా.. ఓ జిల్లాలో 50కి పైగా కేసులు

ఎంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా కోవిడ్ పాజిటీవ్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.

Last Updated : Apr 6, 2020, 01:17 PM IST
ఏపీలో మరో 14 మందికి కరోనా.. ఓ జిల్లాలో 50కి పైగా కేసులు

Coronavirus Cases In AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా కోవిడ్ పాజిటీవ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా మరో 14 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 266కు చేరుకుంది. ఏప్రిల్ 6న ఉదయం 10 గంటలవరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్యపై హెల్త్ బులెటిన్ విడుదలైంది.   Photos: సామాన్యుడి నుంచి మోదీ వరకు చిరుదివ్వెలు

తాజా కేసులలో విశాఖపట్నంలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో ఒకటి నమోదైంది. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కో వ్యక్తి వైరస్ బారిన పడి చనిపోయారు. అత్యధికంగా 56 పాజిటీవ్ కేసులతో కర్నూలు తొలి స్థానంలో ఉంది. రెండు జిల్లాలను వైరస్ టచ్ చేయలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కరోనా మహమ్మారి పాకలేదు. ఆ జిల్లాల్లో కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్

ఏపీలో కరోనా కేసుల వివరాలు జిల్లాలవారీగా: 
అనంతపురం  -6
చిత్తూరు  - 17
తూర్పు గోదావరి  - 11
గుంటూరు  - 32
కడప  - 23
కృష్ణా - 28
కర్నూలు  - 56
నెల్లూరు  - 34
ప్రకాశం  - 23
విశాఖపట్నం -20
పశ్చిమ గోదావరి - 16
శ్రీకాకుళం  - 0
విజయనగరం  - 0        జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News