ఏపీలో తాజాగా 68 మందికి కరోనా.. మరో వ్యక్తి మృతి

AP COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఏపీలో తాజాగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో నిర్వహించిన కోవిడ్‌19 పరీక్షల్లో 68మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

Last Updated : Jun 2, 2020, 03:11 PM IST
ఏపీలో తాజాగా 68 మందికి కరోనా.. మరో వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఏపీలో తాజాగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2787కు చేరింది. కాగా, చికిత్స అనంతరం 1913 మంది కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు.  ధోనీలో కసి కనిపించలేదు: బెన్ స్టోక్స్

Image Credit: twitter/@ArogyaAndhra

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మరణించగా, ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 58కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 816 యాక్టీవ్ కరోనా కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో నిర్వహించిన కోవిడ్‌19 పరీక్షల్లో 68మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News