Gold Price Today: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Prices hiked on 15 December 2022 in Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,880గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 06:40 AM IST
  • బంగారం ప్రియులకు షాక్
  • మళ్లీ పెరిగిన బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Price hiked on 15th December 2022: పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో గత నెల రోజలుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పసిడి ధరలకు గత 2-3 రోజులగా బ్రేక్ పడింది. అయితే ఈరోజు మాత్రం మళ్లీ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. గురువారం (డిసెంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 50,300లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,880లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 550 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,880గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,640 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,350గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,930గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,880గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,880గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,300.. 24 క్యారెట్ల ధర రూ. 54,880గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,880 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. గురువారం (డిసెంబర్ 14) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 71,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ. 2000 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి నూతన సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం!

Also Read: Sun Transit 2022: డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి పెద్ద వరం! పదవి, ధనం, ప్రేమ మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News