Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..ఇవాళ్టి కరోనా కేసులు ఇవే..!

Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. తాజా బులిటెన్‌ను ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 9, 2022, 10:55 AM IST
  • దేశంలో కరోనా తగ్గుముఖం
  • పెరుగుతున్న రికవరీ రేటు
  • తాజాగా బులిటెన్ విడుదల
Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..ఇవాళ్టి కరోనా కేసులు ఇవే..!

Corona Updates in India: దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదు అవుతున్నాయి. తాజాగా 12 వేల 751 కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 3.50 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 16 వేల 415 మంది కరోనా కోలుకుని వారియర్‌గా నిలిచారు. ప్రస్తుతం దేశంలో లక్షా 31 వేల 807 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also read:Bihar Politics: నితీశ్ కుమార్ అడుగులు ఎటువైపు.. నేడు జేడీయూ కీలక సమావేశం.. ఇక బీజేపీతో తెగదెంపులేనా..?

Also read:Rajinikanth: రాజకీయాల్లో రజనీకాంత్ ఎంట్రీ ఖాయమేనా..తాజాగా ఆయన ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x