India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో భారత్కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్గా వ్యవహారించనున్నాడు.
India Cricket Schedule in 2024: గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. 2023లో అసాధారణ విజయాలు సాధించింది. అదే ఉత్సాహంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిధిగా కింగ్ నాగార్జున విచ్చేసారు. ఆ వివరాలు..
టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది.
Earthquakel latest: ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఇటీవల ఇండియాలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్ల వాడకంలో మార్పులు వస్తున్నాయి. ఎక్కువగా హైబ్రిడ్ మరియు ఎలాక్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ హైబ్రిడ్ కార్స్ ఇవ్వే!
డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టులోని ఓపెనర్ శుభ్మన్ గిల్కు డెంగ్యూ సోకింది. ఆ వివరాలు..
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు..
వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ మరి కొన్ని గంటల్లో మన దేశంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 గురువారం రోజున అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఇదే క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్ ప్రారంభానికి, ఆటగాళ్లకు తలనొప్పికి ఏంటి అని అనుకుంటున్నారా..?
ఎలక్టికల్ కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఒకసారి సీల్ (BYD Seal EV) ను పరీక్షించండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లు వరకు తిరోగొచ్చంట. థాయ్లాండ్ లో లాంఛ్ అయిన ఈ కారు ఇండియాలో కూడా రానుంది.
ప్రముఖ మోటారు తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా.. మరో కొత్త యాక్టివా మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్కూటీ ధర.. రూ.80,734 గా ఉంది. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.