Add Zee Business As A Preferred Source
App

Sambit patra: ఎన్నికల వేళ బీజేపీకీ షాక్.. పూరీ జగన్నాథుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ అభ్యర్థి..

Loksabha elections 2024: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రాయిశ్చిత్యంగా మూడు రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పుకొచ్చారు. 
Sambit patra: ఎన్నికల వేళ బీజేపీకీ షాక్.. పూరీ జగన్నాథుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ అభ్యర్థి..
Image Credit: odishanews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.